లాభాల్లో ప్రపంచ మార్కెట్లు. నష్టాల్లోంచి… భారీ లాభాల్లోకి

కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా బుధవారం భారీగా…

6 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకూ అనుమతించాలి.

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను…

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్ లోగో ఇదే..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘RRR’. ఈ సినిమాకు సంబంధించిన ప్రేక్షకుల్లో…

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి మళ్లాయి.

దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లోకి మళ్లాయి. ఆరంభ నష్టాలనుంచి వెనువెంటనే తేరుకున్న సూచీలు  మిడ్ సెషన్ నుంచి  దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 1600 …

ప్రపంచం నెత్తిన మరో పిడుగు…!

మహమ్మారి కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కోలేక, వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక ప్రపంచ మానవాళి బెంబేలెత్తుతోంది. ఈ తరుణంలో చైనాలో మరో ప్రాణాంతక వైరస్‌ బయటపడినట్టు…

గరిష్టాలవైపు దూసుకెళ్లిన పసిడి..

కోవిడ్‌–19 ప్రభావ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం– యల్లో మెటల్‌వైపు ఒక్కసారిగా దృష్టి…

ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం వాయిదా 2021లో టోక్యో 2020 ఒలింపిక్స్‌

ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం…

ప్రతి ఇంటా సమగ్ర సర్వే

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారంలోగా…

ఎక్కడి వారు అక్కడే 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.…

గౌతం గంభీర్ రూ.50 లక్షల సాయం

     ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌ పై పోరాటం చేస్తోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 400కు పైగా…