చైనాపై కరోనా కేసు

కరోనా వైరస్ను సృష్టించి వ్యాప్తి చేసిందని ఆరోపిస్తూ చైనాపై 20 లక్షల కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ వాషింగ్టన్‌కు చెందిన న్యాయవాది…

ప్రపంచ ప్రఖ్యాత చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌ మృత్యువాత

మహమ్మారి కరోనా వైరస్‌(కొవీఢ్- 19) ప్రపంచ ప్రఖ్యాత చెఫ్‌ ఫ్లాయిడ్‌ కార్డోజ్‌(59)ను బలితీసుకుంది. మార్చి 18న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో…

బీజేపీ ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే‌కు ప్రధాని శుభాకాంక్షలు

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా బీజేపీ ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్‌ ప్రభాకర్‌ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నారు. పలువురు…

నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు పాసులు అందజేస్తారు

లాక్‌డౌన్‌ సందర్భంగా అతిముఖ్యమైన సేవలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా చేసే వాహనాలకు పాసులు అందజేస్తారు.…

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

కరోనా వైరస్‌ నియంత్రణకు జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈ…

ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌కు వినతుల వెల్లువ

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమకు సాయం అందించాల్సిందిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు…

కోవిడ్‌ 19 ప్రభావంతో CBFC మూసివేత

కోవిడ్‌ 19 (కరోనావైరస్‌) ప్రభావంతో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్  గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా…

భారత మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అబ్దుల్‌ లతీఫ్‌ కన్నుమూత.

భారత దిగ్గజ మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు అబ్దుల్‌ లతీఫ్‌ కన్నుమూశారు. ఆయనకు 73 ఏళ్లు. దిగ్గజ ఆటగాడి మృతి పట్ల అఖిల…

లాభాల్లో ప్రపంచ మార్కెట్లు. నష్టాల్లోంచి… భారీ లాభాల్లోకి

కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా బుధవారం భారీగా…

6 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకూ అనుమతించాలి.

లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను…