తమిళనాడులో దారుణం: 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

తమిళనాడు రాష్ట్రంలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి…

మొహర్రం పండుగ ఎప్పుడు? బ్యాంకులకు సెలవు ఏ రోజంటే..

ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల అయిన మొహర్రం పండుగ తేదీపై ఉన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. భారతదేశంలో నెలవంక దర్శనం ఆధారంగా,…

విమానంలో ఎయిర్ హోస్టెస్‌‌తో అసభ్య ప్రవర్తన: భారతీయ ప్రయాణికుడికి ఆరు నెలల జైలు శిక్ష

విమాన ప్రయాణాల్లో సిబ్బంది పట్ల లేదా తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, విమానంలో విధులు…

పూణే బిజినెస్‌మెన్ కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ మలుపు: సీసీటీవీలో దొరికిన హుడీ వ్యక్తి, అసలు ట్విస్ట్ ఇదే!

పూణేకు చెందిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.…

పూణె లోహగఢ్ మృతి కేసులో సంచలనం: కాబోయే భర్తను చంపేందుకు వధువు వేసిన మూడు స్కెచ్‌లు ఇవే!

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న లోహగఢ్ కోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ (26) మృతి…

నీట్ రీ-ఎగ్జామ్ 2026లోనూ అక్రమాలు: బీహార్‌లో నకిలీ గ్యాంగ్ గుట్టురట్టు, 24 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్ 2026లోనూ అక్రమాలకు బ్రేక్ పడలేదు. ఎంతో పకడ్బందీగా,…

మహారాష్ట్రలో కుప్పకూలిన హనుమాన్ ఆలయ మండపం.. ఆరుగురు మృతి

మహారాష్ట్రలో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్భాణీ జిల్లా యశ్వాడీ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఒక హనుమాన్ ఆలయ మండపం…

రూ.10 లక్షల కోట్లు దాటిన తమిళనాడు అప్పులు.. అలా చేయమంటూ సీఎం విజయ్‌కు అన్నామలై సలహా..

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వం జూన్ 16న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన శ్వేతపత్రంపై…

పేదలకు కేంద్రం గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా కొత్తగా 3 కోట్ల రేషన్ కార్డులు

దేశంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్తను అందించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా,…

విశాఖపట్నంపై పాకిస్థాన్ నిఘా.. బంగాళఖాతంలోకి ప్రవేశించిన పాక్ జలాంతర్గామి

భారత నావికాదళానికి అత్యంత కీలకమైన తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంపై పాకిస్థాన్ కన్నేసినట్లు తెలుస్తోంది. తాజాగా బంగాళఖాతంలోకి పాకిస్థాన్‌కు చెందిన…