అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో కానుకల దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ…
Category: NATIONAL
థాయ్లాండ్ ప్రయాణ నిబంధనలు మారాయి.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు
థాయ్లాండ్కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. కొత్త ప్రయాణ నిబంధనల ప్రకారం..…
టెలిగ్రామ్కు కేంద్రం మరోసారి నోటీసులు.. పైరసీ కంటెంట్పై 15 రోజుల్లో వివరణ కోరింది
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్లాట్ఫామ్లో అక్రమంగా ఓటీటీ ఒరిజినల్ కంటెంట్,…
యుద్ధం మధ్యా ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్న భారత్: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బ్యారెల్…
షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల
కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు,…
తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలపై చర్చ.. టీవీకే కీలక సమావేశం
తమిళనాడులో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అధికార తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకత్వంలో లౌకిక కూటమి…
మెటాకు కేంద్రం వరుస షాక్లు.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్కు నోటీసులు
సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో…
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్కు గ్రీన్ సిగ్నల్.. రూ.105 కోట్లతో ఆధునిక భవనం నిర్మాణం
దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ…
అయోధ్య విరాళాల్లో అవినీతిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం విరాళాల చోరీ ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన అత్యంత…
సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదు: పాకిస్థాన్కు భారత్ స్పష్టం..
సింధు జలాల ఒప్పందంపై భారత్ తన వైఖరిని మరోసారి సుస్పష్టం చేసింది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ విశ్వసనీయంగా, శాశ్వతంగా అడ్డుకట్ట వేసే…