15 రోజులుగా ఎక్కడెక్కడ తిరిగారో ఆరా తీస్తున్న అధికారులు
ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో జనగామలో హైఅలర్ట్…
ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచడం లేదు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, గడువు పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. పదవీ…
మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి.
స్టాక్మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హాట్ మెటల్ ధరలు భారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి…
కార్పొరేట్లు పెద్ద ఎత్తున విరాళాలు
కరోనా వైరస్ను ఎదుర్కొనే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ అనే ప్రత్యేక నిధికి కార్పొరేట్లు పెద్ద ఎత్తున…
వృద్ధురాలి నుంచి కూరగాయాలు కొని ఉచితంగా పంపిణీ
ఆవిడో 65 ఏళ్ల పైచిలుకు వృద్ధురాలు..చుర్రుమంటున్న ఎండలో కూరగాయలు అమ్మడానికి ఇబ్బందులు పడుతుండటం అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్రెడ్డి గమనించారు. ఎండలో…
రవాణా సదుపాయం లేక 637 కిలోమీటర్లు కాలి నడకన…
లాక్డౌన్తో వలస కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాంతానికి చెందిన సుమారు 20…
టీవర్క్స్కు ట్విట్టర్లో ప్రశంసలు కురిపించిన మంత్రి కేటీఆర్
కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్ బాక్సులు, మాస్క్ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర…
కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది.
కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని 3 నెలలు పెంచింది. దీనితో ప్రస్తుత 2019–20…
టెల్కోలకు ట్రాయ్ ఆదేశం…
కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది.…
విరాట్ కోహ్లి రూ. 3 కోట్లు విరాళం
కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తమని కలచి వేస్తున్నాయని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య…