బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
న్యూఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో భాగంగా బీసీలకు పొలిటికల్…
న్యూఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..
న్యూఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. …
సలార్ మూవీలో హీరో ఎంట్రీ లీక్..
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏది అంటే సలార్ అని వెంటనే సమాధానం వస్తుంది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న…
NTR పై యానిమల్ మూవీ హాట్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు యానిమల్ మూవీ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ గురించే చర్చ నడుస్తోంది. యానిమల్…
2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు..
2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడు అడుగు పెడతాడని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. రోదసి యాత్రల కోసం నలుగురు…
ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స..
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈనెల 18న సీఎం…
స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్ఎస్ మద్దతు..
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్కుమార్ నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో గడ్డం ప్రసాద్కుమార్ వెంట సీఎం…
47 ఎకరాలు కబ్జా..! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై శామిర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా…
సైబరాబాద్ పోలీసు కమిషనర్గా అవినాష్ మహంతి.. బాధ్యతలు స్వీకరణ..
సైబరాబాద్ పోలీసు కమిషనర్గా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలకమైన సంస్థలు ఉన్నాయని సీపీ అవినాష్ మహంతి…
డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసంగా ప్రజాభవన్..
జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను ఇక డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…