రాజమండ్రిలో రూ.18లక్షలకే డబల్ బెడ్రూం ఫ్లాట్ అంటూ యాంకర్ సుమ చేసిన ఓ యాడ్ అమాయకపు ప్రజల్లో చీటికిని నింపింది. సుమ చేసిన ఆ యాడ్ చూసిన రాజమండ్రి ప్రజలు..ఆ ఫ్లాట్లను బుక్ చేసుకున్నారు. చివరికి ఆ సంస్థ బోగస్ అని తేలడంతో మీడియా ముందుకొచ్చి తమకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. దీనంతటికి కారణమైన యాంకర్ సుమ..దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.