జైలు నుంచి పాలన జరగదు: ఢిల్లీ గవర్నర్..

ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్…

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు: నిర్మల..

ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను…

తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకూ జ్యుడిషియల్ రిమాండ్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో…

పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కాశ్మీర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా…

భూమిని తాకిన అతిపెద్ద ‘సౌర తుఫాను’..

సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఈనెల 24న భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో భూమిని తాకిన భారీ…

విశాఖ డ్రగ్స్ కేసు.. బ్రెజిల్‌కు సీబీఐ బృందం..

విశాఖ డ్రగ్స్ కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, బ్రెజిల్‌కు నగదు లావాదేవీలపై ఇప్పటికే…

SBI కస్టమర్లకు షాక్..

దేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్…

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది…

పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు..

పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్…

బీజేపీ జాబితాలో పెరిగిన మహిళా అభ్యర్థులు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం 398 మంది అభ్యర్థులలో 17 శాతం (66 మంది) మహిళలు ఉన్నారు. ఇది…