సత్యం త్వరలో గెలుస్తుంది.. అశ్లీల వీడియోలపై తొలిసారి స్పందించిన రేవణ్ణ…

అశ్లీల వీడియోలపై తీవ్ర వివాదంలో ఉన్న కర్ణాటకకు చెందిన JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నా విషయం…

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత..!

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించా ఫలితం లేకుండాపోయింది. ఇందుకు సంబంధించి అధికారుల…

కోవిడ్ వ్యాక్సిన్ కు గడ్డకడుతున్న రక్తం.. నిజమేనని అంగీకరించిన ఆస్ట్రాజెనెకా…

ఒక వార్త.. కోట్లాది ప్రజలను ఆందోళనకు గురిచేసింది. చేస్తోంది. అదే కోవిడ్ వ్యాక్సిన్ గురించిన న్యూస్. కరోనా నుంచి విముక్తి పొందడానికి…

తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.

ప్రతినెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తాయి చమురు సంస్థలు. దాదాపుగా ప్రతీసారి గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది. కానీ..…

అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం….

బీహార్ బెగుసరాయ్‌లో హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోవడంతో సోమవారం పెను ప్రమాదం తప్పింది.   లోక్ సభ ఎన్నికల్లో…

కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన సుప్రీం.. ‘ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు..?’

లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఈ…

గుజరాత్ తీరంలో రూ.602 కోట్లు డ్రగ్స్ సీజ్.. 14 మంది పాకిస్థానీయులు అరెస్ట్..

గుజరాత్‌ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.602…

టెర్రరిస్ట్ గ్రూపు పీఎఫ్ఐతో కాంగ్రెస్ చేతులు కలిపింది: ప్రధాని మోదీ..

కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బుజ్జగింపు రాజకీయాల కోసం రాహుల్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని…

త్వరలో..ఆహార వస్తువుల ధరల తగ్గుదల: ఆర్థిక మంత్రిత్వ శాఖ..

రుతుపవనాల సీజన్‌ తర్వాత ఆహార వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నెలవారీ ఆర్థిక సమీక్ష…

నోటాకు అత్యధిక ఓట్లు వస్తే ఏమవుతుంది.? ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసు..

ఒక నిర్దిష్ట నియోజక వర్గంలో నోటా(NOTA)కు అత్యధికంగా ఓట్లు పోలైతే వాటిని రద్దు చేసి తాజాగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని…