ఏపీలో లులూ మాల్..! రూ. 2,800 కోట్లు ఏర్పాటు..!

లులు మాల్ఈ పేరుకి ఏపీ రాజకీయాలకు దగ్గర సంబంధం ఉంది. లులు మాల్ చుట్టూ రాజకీయాలు ముసురుకోవడంతో చివరకు అది ఏపీకి…

ఎయిర్ ఇండియా ప్రమాదం వెనుక కుట్రకోణం..?

ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ లో దుర్ఘటనకు గురై 260 మంది మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి…

సామాన్యులకు బంపర్ ఆఫర్..! బిగ్ బాస్ సీజన్-9లో ఛాన్స్..!

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఎనిమిది…

వాళ్లకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యం: మహేశ్ కుమార్ గౌడ్..

తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు…

విద్యావ్యవస్థ అస్తవ్యస్తం… ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యమే…

తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు: అమిత్ షా..

“తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదు. అధికారం మారింది, కానీ దోపిడీ తీరు మారలేదు!”.. ఇది నిజామాబాద్ సాక్షిగా…

కోల్ కతా లా స్టూడెంట్ పై అత్యాచార ఘటన… కీలకం కానున్న సీసీటీవీ ఫుటేజి..

కలకత్తాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై…

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..! లొంగిపోయిన పూర్ణచందర్… ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌…

ఏపీ మెగా డీఎస్సీ… జులై 1, 2 తేదీల్లో పరీక్ష ..

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. జులై 1, 2 తేదీలలో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఏపీ విద్యాశాఖ అధికారిక…

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం..! రైతుల జీవితాల్లో పెద్ద మార్పు..!

ఏళ్ల తరబడి కలగా మిగిలిన పసుపు బోర్డు ఎట్టకేలకు నిజమైంది. నిజామాబాద్‌లో అధికారికంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. దీనితో తెలంగాణ…