ఏపీ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..!
ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రియులకు మరోసారి పాత రోజులు గుర్తొచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ మద్యం దుకాణాల లోపలే…
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు ఇవే..! పాన్ కార్డు, క్రెడిట్ కార్డు, రైలు టికెట్లపై కీలక మార్పులు..!
దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్…
జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్ రిపోర్టుతో వీడిన మిస్టరీ..!
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ…
భారత్తో బంధం ప్రత్యేకం ..! : వైట్ హౌస్
భారత్తో తమ మైత్రి చాలా ప్రత్యేకమైనదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక అత్యంత కీలకమైన వ్యూహాత్మక మిత్రదేశమని అమెరికా మరోసారి స్పష్టం…
బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి.. ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ..
సోలార్ విద్యుత్ పరిశ్రమ కోసం ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్…
దిల్ సీక్వెల్ రాబోతోందా..? హింట్ ఇచ్చిన నితిన్..!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సీక్వెల్ సినిమాలో రావటం అనేది ఒక ట్రెండ్ అవుతుంది. ఒక సినిమా మంచి…
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా..? అసలు ఏం జరిగిందంటే..?
బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ముగ్గురు…
బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్..! తిరస్కరించిన కేంద్ర కమిటీ..! ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బనకచర్ల ఎత్తిపోతల పథకానికి కేంద్ర స్థాయి పర్యావరణ అప్రూవల్ కమీటీ (EAC) నుంచి నిరాశ ఎదురైంది.…
తెలంగాణ చరిత్రలో ఘోర ప్రమాదం..! కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్ట్ పేలిన ఘటనలో 31 మంది మృతి..
తెలంగాణ చరిత్రలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్ట్ పేలిన ఘటనలో మృతుల…
క్వాంటం వ్యాలీ సదస్సు.. ఐటీ కంపెనీల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు డిన్నర్..
ఏపీని క్వాంటమ్ వ్యాలీకి హబ్గా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. సోమవారం వర్కషాప్ నేపథ్యంలో ఐటీ దిగ్గజ కంపెనీ…