రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచిన ఈడీ.. వాదనలు వినిపిస్తున్న లాయర్లు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. శనివారం వైద్య పరీక్షల…

మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా….

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేస్తోంది. ఢిల్లీలో…

ఏప్రిల్ 1 వరకు ఛాన్స్..

ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవచ్చని, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని సీఈసి తెలిపింది. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు…

కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి..

కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. కొత్త ఎన్నికల కమిషనర్లుగా పంజాబ్ కు చెందిన సుఖ్ బీర్ సంధూ, కేరళకు…

తగ్గిన పెట్రోల్ ధరలు..

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గాయి. కేంద్రం గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.2 మేర తగ్గించగా, కొత్త ధరలు నేటి నుంచి…

నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ..

లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కమిత కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు…

విద్యుత్ ఛార్జీలు యథాతథం..

రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నవే కొనసాగనున్నాయి. ఛార్జీలను యథాతథంగా కొనసాగించాలని పేర్కొంటూ విద్యుత్ నియంత్రణ మండలికి…

రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. అనుమానితుడి అరెస్ట్..

బెంగళూరు రామేశ్వరం కేఫ్ ఐఈడీ పేలుడు కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్లారి…

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల..

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితాలో పలువురు మాజీ సీఎంలకు చోటు కల్పించింది. ఇటీవల హరియాణా సీఎం పదవికి రాజీనామా చేసిన…

ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించిన ఎస్‌బీఐ…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మంగళవారం సాయంత్రం ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)కు సంబంధించిన డేటాను భారత ఎన్నికల కమిషన్‌(Election Commission)కు సమర్పించింది.…