1 శాతం నిజమున్నా.. సిగ్గుచేటే: మమత సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్…

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ…

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ…

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో…

భారతీయులకు జపాన్ ఈ-వీసాలు..

భారతీయ పర్యాటకులకు జపాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయులు సహా భారత్‌లో నివసించే విదేశీయులకు వీసా ప్రక్రియను సులభతరం చేస్తూ…

బాబా రాందేవ్‌పై సుప్రీంకోర్టు ఫైర్‌..

తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో భాగంగా బాబా రాందేవ్, పతంజలి ఎండీ బాలకృష్ణ నేడు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. క్షమాపణలు తెలియజేస్తూ…

కేజ్రీవాల్, కవిత, మనీష్ సిసోడియాతో సహా ఢిల్లీ మద్యంకేసు కీలక నిందితులంతా తీహార్ జైల్లోనే!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగి నెల రోజులైంది. వరుసగా తొమ్మిది సార్లు…

ఎన్నికల వేళ.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు: లెక్కింపు పక్రియలో కీలక మార్పులు..

దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి రోజురోజుకూ ఉధృతమౌతోంది. అన్ని పార్టీలూ ఎన్నికల సంగ్రామంలో దిగాయి. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని…

విషాదం.. బర్త్ డే కేక్ తిని పదేళ్ల చిన్నారి మృతి..

పుట్టిన రోజు నాడే ఓ చిన్నారికి నూరేళ్లు నిండి పోయాయి. ఆ చిన్నారి బర్త్ డే కోసం ఆన్ లైన్ లో…

కంబోడియాలో చిక్కుకున్న భారతీయులు సేఫ్..

కంబోడియాలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. ఫేక్ జాబ్ స్కీమ్‌లతో…

పీవీ నరసింహారావుకు భారతరత్న..

తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత రత్న అవార్డును ప్రదానం చేశారు. పీవీ…