యూట్యూబ్‌లో కొత్త నిబంధనలు..

ఏఐ టెక్నాలజీ వచ్చాక అసలు వీడియోకు ఆర్టిఫిషియల్ వీడియోకు తేడా గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో దీనికి చెక్ పెట్టేందుకు…

భారీ స్థాయిలో సీతమ్మ ఆలయ నిర్మాణం.. ఎక్కడంటే..?

రాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం నిర్మితమైంది. ఇక ఇప్పుడు సీతాదేవి జన్మస్థలంగా భావించే బిహార్ రాష్ట్రంలోని సీతామడీ జిల్లాలో సీతాదేవి కోసం…

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ మరోసారి అవతరించింది. ఢిల్లీతో పాటు మరికొన్ని నగరాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ…

చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్.

విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా, అరుణాచల్‌ప్రదేశ్‌ తమ భూభాగమే అంటూ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన…

‘వందేభారత్’పై రాళ్ల దాడి..

యూపీలోని లక్నో నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో ఆ రైలు కిటికీ అద్దాలు…

‘CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ

కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది.…

వికసిత్ భారత్‌కు ఓటు.. మే 13న చారిత్రాత్మక తీర్పు : ప్రధాని మోదీ..

తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయనున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప…

ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు..

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మనీలాండరింగ్ కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు.…

ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన జూన్ 4న…

ఎలక్టోరల్ బాండ్ల డేటా రిలీజ్ చేసిన సీఈసీ.. అగ్రస్థానంలో బీజేపీ..

కేంద్ర ఎన్నికల సంఘం సీల్డు కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించింది. తాజాగా విడుదలైన ఈ డేటాలో బాండ్లు…