సామాన్యులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ధరలు..

సామాన్యులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌‌‌‌, యాంటీ ఇన్‌‌‌‌ఫెక్టివ్‌‌‌‌ వంటి అత్యవసరమైన మందుల ధరలు…

‘తాజ్‌‌మహల్‌ను శివాలయంగా ప్రకటించండి’..

ప్రపంచంలో ఏడో వింతగా పేరొందిన తాజ్‌మహల్‌‌పై మరోసారి వివాదం నెలకొంది. తాజ్‌‌మహల్‌ను తేజో మహాలయగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఉత్తరప్రదేశ్‌ కోర్టులో…

31లోగా ఇవి పూర్తి చేయండి….

ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి…

దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు..

కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు…

జైలు నుంచి పాలన జరగదు: ఢిల్లీ గవర్నర్..

ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్…

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు: నిర్మల..

ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను…

తీహార్ జైలుకు కవిత.. ఏప్రిల్ 9 వరకూ జ్యుడిషియల్ రిమాండ్..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో…

పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కాశ్మీర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా…

భూమిని తాకిన అతిపెద్ద ‘సౌర తుఫాను’..

సూర్యుడి నుంచి ఏర్పడిన అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ ఈనెల 24న భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో భూమిని తాకిన భారీ…

విశాఖ డ్రగ్స్ కేసు.. బ్రెజిల్‌కు సీబీఐ బృందం..

విశాఖ డ్రగ్స్ కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, బ్రెజిల్‌కు నగదు లావాదేవీలపై ఇప్పటికే…