అన్ని పార్టీలకు ప్రధాని మోదీ లేఖ..! మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు ఏకగ్రీవంగా…

ఇరాన్ యుద్ధం మళ్లీ మొదటికి..! గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు..?

ఇస్లామాబాద్ శాంతి చర్చలు విఫలం కావడంతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు.…

లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు..!

బీహార్‌లోని జేహనాబాద్‌లో ఓ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌లో జ‌రిగిన‌ ఐదేళ్ల బాలుడి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాఠశాల క్యాంటీన్‌లో…

అలహాబాద్ హైకోర్టులో కీలక పరిణామం..! న్యాయమూర్తి యశ్వంత్‌వర్మ రాజీనామా..

అలహాబాద్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా…

ప్రధాని మోదీ హత్యకు కుట్ర..? బీహార్‌లో ముగ్గురు అనుమానితుల అరెస్ట్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిమ్రీ…

కేరళ, అసోం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్… ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ..

కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు…

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు..

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్…

శబరిమల కేసులో కీలక మలుపు..!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ క్షేత్రం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే…

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఐదు…

ముగిసిన ప్రచార పర్వం.. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్..

దేశంలో ఎన్నికల వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది. కేరళ, అస్సాం…