ఏపీకి మరో గుడ్ న్యూస్..! కొత్తగా హైస్పీడ్ ట్రైన్స్ కారిడార్లు

ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రోడ్లు, విమానాలు మాత్రమే. రైలు కనెక్టివిటీ ఉండేలా…

ఏపీ రాజధానిగా అమరావతి.. రాష్ట్రపతి ఆమోద ముద్ర..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)…

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ..! ప్రకటించిన ఏపీ సర్కార్..

రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘నీటి భద్రత-సాగునీటి సంఘాల…

వైసీపీ రూటు మార్చిందా..? ప్రభుత్వంపై ఆందోళనకు శ్రీకారం చుడుతోందా..?

వైసీపీ రూటు మార్చిందా? ప్రభుత్వంపై ఆందోళనకు శ్రీకారం చుడుతోందా? శనివారం ఏపీ వ్యాప్తంగా వైసీపీ చేసిన నిరసనలు పార్టీకి మైలేజీ ఏమైనా…

మటన్ ముసుగులో గుర్రం మాంసం విక్రయం..

అత్యాశకు హద్దులు ఉండవు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇప్పటికే చికెన్, మటన్ పేరుతో రకరకాల కల్తీ మాంసాలు మార్కెట్లోకి వస్తుండగా,…

పదేళ్ల రికార్డును తిరగరాసిన పొదలకూరు మార్కెట్..

అరె ఏంట్రా ఇది.. నిమ్మకాయలకు బంగారం కన్నా ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుంది.. అయితే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పొదలకూరు నిమ్మ…

ఏపీలో నకిలీ సర్టిఫికెట్లతో జాబ్స్.. APSPDCLలో 69 మంది ఉద్యోగుల తొలగింపు..

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL)లో నకిలీ ధ్రువపత్రాల కలకలం రేగింది. అర్హత లేకుండానే అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన 69…

తిరుమల పవిత్రత కోసం వైఎస్ఆర్ సీపీ పోరు..! బీఆర్ నాయుడిని తొలగించాలని నిరసనలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టను, పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన గళం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం..అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ…

అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభ తర్వాత నేడు రాజ్యసభ ముందుకు కీలక బిల్లు..!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి భవితవ్యంపై నెలకొన్న నీలినీడలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. నిన్నటి రోజున లోక్‌సభలో…