‘జీడీఎన్’ ట్రైలర్ విడుదల.. జీడి నాయుడు పాత్రలో ఆర్ మాధవన్ అదరగొట్టారు

  భారత ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జీడి నాయుడు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘జీడీఎన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.…

దక్షిణ కొరియా రాయబారితో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీకి పెట్టుబడులపై కీలక చర్చలు

  దక్షిణ కొరియాలోని సియోల్‌లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా…

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. జూలై 7న ‘చలో విజయవాడ’కు ఏఐటీయూసీ పిలుపు

  మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న నిర్వహించే ‘చలో…

ఓటరు జాబితా సవరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి: భట్టి విక్రమార్క

  రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు…

తెలంగాణలో మూడు కొత్త విమానాశ్రయాలకు వేగం.. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంపై కీలక ముందడుగు

  రాష్ట్రంలో ఏవియేషన్ రంగాన్ని విస్తరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు వేగవంతం చేస్తున్నాయి. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఇప్పటికే…

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన

  రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా…

సిద్దిపేటలో సంజీవని ఆస్పత్రిని సందర్శించిన విజయ్ దేవరకొండ.. హరీశ్ రావుపై ప్రశంసలు

  టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కొండపాకలోని…

జివానీలో కోస్ట్ గార్డ్స్ శిబిరంపై దాడి చేసినట్లు బీఎల్ఏ ప్రకటన.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపులు

  పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ గ్వాదర్ జిల్లా జివానీ ప్రాంతంలో ఉన్న పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ శిబిరంపై దాడి చేసినట్లు బలూచిస్థాన్…

థాయ్‌లాండ్ ప్రయాణ నిబంధనలు మారాయి.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు

  థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. కొత్త ప్రయాణ నిబంధనల ప్రకారం..…

టెలిగ్రామ్‌కు కేంద్రం మరోసారి నోటీసులు.. పైరసీ కంటెంట్‌పై 15 రోజుల్లో వివరణ కోరింది

  ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్లాట్‌ఫామ్‌లో అక్రమంగా ఓటీటీ ఒరిజినల్ కంటెంట్,…