బంగ్లాదేశ్ లో హిందూవుల హత్యలను ఖoడిస్తు విశ్వ హిందూ పరిషత్ జాతీయ కమిటీ పిలుపు మేరకు సదాశివపేట పట్టణంలో హిందూసంఘాల నిరసన కార్యక్రమాలు.

తేదీ :24-12-2025 – TSLAW NEWS, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట, క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో బాంగ్లాదేశ్ హిదూ వులపై జరిగిన హత్యల ను ఖoడిస్తూ విశ్వహిందూ పరి షత్ జాతీయ కమిటి పిలుపు మేరకు తేదీ:24-12-2025, బుధవారం నాడు ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభు మందిరం నుండి నీరసన కార్యక్రమం ప్రారంభం అవుతుందని సదాశివపేట హిందూ సంఘాలు మరియు
విశ్వహిందూ పరిషత్ పిలుపునీచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *