గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. 600 స్పెషల్ బస్సులు..!

టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈనెల 17న గణేశ్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర నేపథ్యంలో టీజీఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు…

సెక్రటేరియేట్.. సీఎం రేవంత్ చేతుల మీదుగా.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణ..!

తెలంగాణ సెక్రటేరియేట్ వద్ద మాజీ పీఎం రాజీవ్‌గాంధీ విగ్రహా విష్కరణ జరగనుంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి…

రేవంత్ రెడ్డికి మరో సవాల్ విసిరిన హరీశ్‌రావు..!

సీఎం రేవంత్ రెడ్డిపై సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో…

ఎమ్మెల్యే అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డిల వ్యవహారంలో న్యూ ట్విస్ట్..!

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన…

నేరగాళ్లపై ఇక జీరో టాలరెన్స్: డీజీపీ జితేందర్..

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్,…

హైడ్రా రద్దు చేయాలని పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలైనా…

పార్లమెంట్ హౌస్ విజిట్ చేసిన – మెదక్ పార్లమెంట్ కాన్స్టెన్సీ, జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీ కాంటెస్టెడ్ ఎంపీలు న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, జి సాయ గౌడ్.

పార్లమెంట్ హౌస్ విజిట్ చేసిన – మెదక్ పార్లమెంట్ కాన్స్టెన్సీ, జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీ కాంటెస్టెడ్ ఎంపీలు న్యాయవాది కోవూరి సత్యనారాయణ…

భారతీయ కిసాన్ యూనియన్ ఐరాజ్యనితిక్ మహాధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నవంబర్ 10, 11వ తేదీన నిర్వహించే మహా ధర్నాకు సంపూర్ణ…

ఎస్డీఎఫ్ నిధులు, పనులు నిలిపివేయడం దుర్మార్గం: హరీశ్ రావు

ప్రతిపక్షంపై కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అభివృద్ది కాంక్షను…

స్కిల్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ డిజైన్స్.. మార్పులు చేర్పులు..

నాలుగో సిటీపై దృష్టి సారించారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనికి సంబంధించిన పనులపై ఫోకస్ చేశారు. ఇప్పటికే మెట్రోని శంషాబాద్ నుంచి ముచ్చర్ల…