ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు

ఈ నెల 19న సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.…

విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే

విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాలకు అనుకూలంగా కొత్త రన్‌ వే ప్రారంభమయింది. స్థానిక విమానాశ్రయంలో విస్తరించిన నూతన రన్‌వే 26…

APSSDC నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ – APSSDC నుంచి మరో భారీ ఉద్యోగ ప్రకటన విడుదలైంది. మొత్తం 500 ఖాళీలను…

నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం

నదీ జలాలపై గెజిట్ విడుదల చేయడంతో పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి న్యాయపరమైన పోరాటం…

ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్‌పై 15…

నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 860 ఎకరాలు

నెల్లూరు జిల్లాలో జిందాల్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 860 ఎకరాలు కేటాయించింది. తమ్మినపట్నం- మోమిడి గ్రామాల పరిధిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ…

అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 14వ డివిజన్‌లో అనుమతి లేకుండా చెట్టును నరికివేయడంతో స్థానికులు మున్సిపల్‌ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న…

స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు

స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.4లక్షల కోట్ల…

రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాజమండ్రి అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్‌…

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష

వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) అధినేత్రి వైఎస్ షర్మిల రేపు వనపర్తి జిల్లాలోని తాడపత్రి గ్రామంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తొలి…