శ్రీ సత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో సుమారు రూ.541 కోట్ల వ్యయంతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక…
Category: NATIONAL
రామమందిర పునాదీ ఓ అద్భుతమే.. సిమెంటు, ఇనుము వాడకుండానే నిర్మాణం..!!
అయోధ్యలో భవ్య రామమందిరం ప్రాణ ప్రతిష్టకు గడువు సమీపిస్తోంది. దీంతో ఆలయ నిర్మాణంతోపాటు, రామాలయ నిర్మాణ సాంకేతికత, రాముల వారికి వస్తున్న…
భారత్ సైనికులు మాల్దీవ్స్ వదిలి వెళ్లాలి : అధ్యక్షుడు మొయిజు
భారతదేశంలో మాల్దీవ్స్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమయంలో.. మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమద్ మొయిజు మళ్లీ దూకుడుగా వ్యవహరించారు. రెండు…
ఫ్రీ 5G సేవలు ఇక లేనట్లే..!
జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 4G ప్రీపెయిడ్…
హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..
హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్లో…
ఈ నెల 22న మద్యం దుకాణాలు, బార్లు బంద్..
ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ…
భారత్ పై కేంద్ర మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు…
నాగ్పూర్లో జరిగిన ‘భౌగోళిక రాజకీయాల్లో భారత్ పురోగమనం’ కార్యక్రమంలో విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ…
ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ‘ఆపరేషన్ సర్వశక్తి’
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సర్వశక్తి’ని చేపట్టనుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని రాజౌరీ పూంఛ్…
రూ.500 నోట్ల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల ఫేక్ క్యాంపెయిన్లు హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు…
అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు..
అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.…