అనకాపల్లిలో నేడు రెండు మృతదేహాలకు పోస్టుమార్టం..!
అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం సంభవించడంతో సుమారు 8 మంది కార్మికులు మృతి చెందగా, మరో 8…
ఏపీలోని కర్నూలు జిల్లాలో డీఆర్డీవో కేంద్రంలో అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష..!
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో భారత రక్షణ రంగ పాటవాన్ని ఇనుమడింపజేసే అత్యాధునిక లేజర్ ఆయుధ పరీక్ష జరిగింది. ఇక్కడి డీఆర్డీవో…
పరారీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు మెహుల్ చోక్సీ అరెస్ట్..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేసినట్టు సెంట్రల్…
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం..! నిఘా వర్గాల హెచ్చరిక..
దేశంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి నిరసనగా పలు రాష్ట్రాల్లో ముస్లింలు హింసాత్మక నిరసనలు చేస్తుండగా.. మరోవైపు…
రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ప్రభాస్ వర్షం మూవీ.. ఎప్పుడంటే..?
గత రెండు మూడు సంవత్సరాలుగా రీ రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే 4K లో మళ్లీ రిలీజ్…
‘మ్యాడ్ స్క్వేర్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత మొదలు పెట్టింది.. మొదటి రోజు నుంచి పాజిటివ్…
మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పటికి జరుగుతుందో.. ఇప్పటికైతే క్లారిటీ లేదు. కానీ.. ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరిగినా.. ఒక బెర్త్ మాత్రం…
ఆ భూములు సర్కార్వే.. కంచ గచ్చిబౌలి భూములపై.. రెవెన్యూ అధికారుల క్లారిటీ..
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలతోపాటు..హెచ్సీయూకి…
అమల్లోకి భూ భారతి చట్టం.. పోర్టల్లో ఉండే సేవలు ఇవే..
ధరణిని రీప్లేస్ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్గా మూడు మండలాల్లో…
చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! అమరావతి పనులు మొదలు..!
రేపో మాపో రాజధాని అమరావతి పనులు మొదలు కానున్నాయి. కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త…