తెలంగాణలో ఆ పార్టీలకు ఈసీ షాక్..!

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ…

ఈడీ విచారణపై స్పందించిన నిర్మాత అల్లు అరవింద్..

ఈడీ విచారణపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017లో ఓ ప్రాపర్టీలో ఒక మైనర్ వాటాదారుడి భాగాన్ని తాను…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత చేప.. మనిషి పళ్లతో రూప్‌చంద్‌ చేప..

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత చేప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని నోరు తెరిచి చూస్తే అచ్చం మనిషి పళ్ల వరుస…

మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం.. ఇది 25వ అంతర్జాతీయ గౌరవం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని చేర్చుకున్నారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో…

స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..

స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. స్వర్ణాంధ్ర – పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి…

బీఆర్ఎస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు చిత్తుగా ఓడించారు: మల్లికార్జున ఖర్గే..

తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కార్యకర్తల కృషి ఫలితమే…

“మా ప్రభుత్వం మూణ్ణాళ్ల ముచ్చటే అన్నారు”. కల్వకుంట్ల గడీ తునాతునకలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఎల్బీ స్టేడియంలోనే ఇందిరమ్మ రాజ్యానికి పునాది పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని…

ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ..!

మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తరచూ అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రికి వెళ్లారన్న వార్త…

2029లో మీరు అధికారంలోకి ఎలా వస్తారో నేనూ చూస్తా.. పవన్ కౌంటర్..

ఇటీవల వైసీపీ నేతలు, కార్యకర్తలు కామన్ గా ఓ డైలాగ్ చెబుతున్నారు. 2029లో మేం అధికారంలోకి వస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ…

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్..! ఆగస్ట్ నుంచి కొత్త పాస్‌పుస్తకాలు పంపిణీ..!

రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలపై ఎప్పటి నుంచో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అనేకమంది భూములు కలిగి ఉన్నా, పట్టాదారు…