అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన..?

ప్రధాని మోదీ అమరావతి సభకు సర్వం సిద్దమైంది. ప్రభుత్వం ప్రధాని సభ కోసం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పలువురు ప్రముఖులను ప్రభుత్వం…

మతం మారితే ఎస్సీ హోదా అవుట్-హైకోర్టు సంచలన తీర్పు..!

షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు…

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ..

ఏపీ రాజధాని అమరావతికి మహర్ధశ పట్టనుంది. కేంద్రం సహకారంతో అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత రాజధాని పనులు పట్టాలకెక్కిస్తున్నారు ముఖ్యమంత్రి…

‘హిట్’ సిరీస్‌లో నాలుగో సినిమా హీరో అత‌డేనా..? క్లైమాక్స్‌లో మెరిసిన స్టార్..!

హిట్’ సిరీస్‌లో భాగంగా ఈరోజు విడుద‌లైన సినిమా ‘హిట్3: ది థ‌ర్డ్ కేస్‌’. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శైలేశ్‌ కొల‌ను…

పాక్ కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు…

పాకిస్థాన్‌కు మరో షాక్.. పాక్ ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ వ్యవస్థను నిరోధించేందుకు జామర్లను మోహరించిన భారత్..

పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నల్‌లకు అంతరాయం కలిగించేందుకు భారతదేశం తన పశ్చిమ సరిహద్దులో…

నేటి నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ..!

ఈ నెల ప్రారంభం నుంచే కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఏటీఎం క్యాష్…

కేంద్రం కీలక ఆదేశం.. పాక్ జాతీయుల బహిష్కరణ నిలిపివేత..

భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని దేశం విడిచి వెళ్లేందుకు…

‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ..

ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ…

శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం: పవన్ కల్యాణ్..

దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…