భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. ప్రజలను హెచ్చరించిన సజ్జనార్..
ఇండియా-పాకిస్తాన్ దేశాల మధ్య టెన్షన్ కంటిన్యూ అవుతోందా? కొద్దిరోజులపాటు ఇదే విధంగా ఉంటుందా? ఈ విషయంలో భారత్ వెనక్కి తగ్గినా, దాయాది…
హైడ్రా పీఎస్ ఏర్పాటైంది..! ఇక వారికి చుక్కలే..!
తెలంగాణలో హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి బుద్ధ భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.…
క్లైమాక్స్లో ఆపరేషన్ కర్రెగుట్టలు..!
ఆపరేషన్ సిందూర్తో సరిహద్దులు ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్తో కర్రెగుట్టల రక్తమోడాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. చంద్రన్న దళంతో భద్రత…
ఎవ్వరిని వదిలిపెట్టను..-: జగన్..
“చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా మూడేళ్లు ఇలాగే పోరాటం చేస్తే, ఆ తర్వాత…
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం..! వచ్చే నెల నుండి సన్నబియ్యం పంపిణీ ..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఓ శుభవార్త చెప్పింది. ఎంతోకాలంగా ప్రతిపాదనలలో ఉన్న సన్నబియ్యం పంపిణీ పథకం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది.…
లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా..? ఈడీ ఎంట్రీ..!
వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా? లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా? నిన్నటికి నిన్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయల్ను…
లాహోర్లో భారీ పేలుడు.. దర్యాప్తు చేస్తున్న పాక్ పోలీసులు..
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న వేళ పాకిస్థాన్లోని లాహోర్లో గురువారం భారీ పేలుడు సంభవించింది. వాల్టన్ రోడ్లోని సైనిక…
భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్.. దినేష్ కుమార్ వీర మరణం..
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతుందా? సరిహద్దుల్లో మిస్సైల్స్ని మొహరించిన పాక్ నెక్ట్స్ అడుగు ఎటువైపు? భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతుందా?…
కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. 30 మంది మావోలు హతం..
తెలంగాణ- ఛత్తీస్గఢ్లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. బిజాపుర్ జిల్లాలోని కర్రెగుట్ట పర్వతాల సమీపంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో 30…
ఓల్డ్ సిటీలో 15 నుంచి 20వేల మంది రోహింగ్యా బంగ్లాదేశీ, పాకిస్తానీలు..–: ఎమ్మెల్యే రాజా సింగ్
భారత ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ, అక్కడి పాలకుల గుండెల్లో టన్నుల కొద్ది…