గిరిజనుల కోసం రగ్గులు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకవైపు అగ్ర నటుడిగా మూవీల్లో నటిస్తూనే, మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తున్నారు.…
ఏపీలో ఉచిత ప్రయాణానికి ‘ఆధార్‘ తప్పనిసరి..
ఆంధ్రప్రదేశ్ మహిళలకు నిజంగానే శుభవార్త! స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రభుత్వం వారికి గొప్ప కానుక అందించనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా…
భారత కంపెనీలపై ఆంక్షలు.. మరో షాకిచ్చిన ట్రంప్..
ఇరాన్ తో వ్యాపారం వద్దని తాము చెప్పినా వినకుండా చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం…
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. దీనిపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని…
ప్రపంచంలో అత్యధిక వలసదారులు భారత్ నుంచే: ఐక్యరాజ్యసమితి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో అత్యధికం భారతీయులే అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2024 నాటికి వరల్డ్వైడ్గా 1.85 కోట్ల మంది ప్రవాస భారతీయులు…
ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తాజాగా తన నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులో అక్రమాలు…
టీసీఎస్ లో ఉద్యోగాల కోత..!
టీసీఎస్ ఉద్యోగాల కోత పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో టెక్ కంపెనీతో ప్రభుత్వం…
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…
పీ4 పథకంపై క్లారిటీ ఇచ్చిన వైస్ ఛైర్మన్ సి.కుటుంబరావు..
ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దిశానిర్దేశకుడిగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది పర్వదినాన పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్స్ పార్ట్నర్షిప్ ప్రోగ్రాం) ను ఘనంగా ప్రారంభించారు. ఈ…
ఫెర్టిలిటీ సెంటర్ పేరిట శిశు విక్రయాలు.. మానవ హక్కుల కమిషన్ ఫైర్..
సికింద్రాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం సంచలనం రేపడంతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ…