పోలీసుల విచారణలో మాజీ ఎంపీ సురేశ్ పొంతనలేని సమాధానాలు..
తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీసుల విచారణలో…
హనీట్రాప్లో భారత ఇంజనీర్.. పాకిస్థాన్కు చేరిన యుద్ధనౌకల రహస్యాలు..!
దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్ను మహారాష్ట్ర…
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..? క్లారిటీ ఇచ్చిన రఘునందన్..!
బీఆర్ఎస్, కవిత వ్యవహారం శైలిపై ఆయన దుమ్మెత్తిపోశారు బీజేపీ ఎంపీ రఘునందన్రావు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కోలుకునే పరిస్థితి లేదన్నారు.…
ఏపీలో రేషన్ సరకుల వ్యవహారం మార్పులు..!
రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే…
ఐపీఎల్-2025 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ.!
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పూర్తి ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక నిర్ణయం..
తెలంగాణలో డిగ్రీలో ఫీజు రీయింబర్స్మెంట్పై విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు…
ఎన్టీఆర్ భరోసా పథకం.. 71,380 స్పౌజ్ పింఛన్ల మంజూరు..
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ…
‘కన్నప్ప’పై మంచు విష్ణు కౌంట్డౌన్ పోస్ట్..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా…
దాడికి మేం సిద్ధమవుతుండగానే బ్రహ్మోస్ తో భారత్ విరుచుకుపడింది.. పాక్ ప్రధాని..
భారత్ తో సైనిక ఘర్షణకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని పలు కీలక విషయాలను వెల్లడించారు. తమ భూభాగంపై బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగం…
మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్..! ప్రతి ఇంటికి డిజిటల్ ఐడి..!
మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు…