ఎన్టీఆర్ భారీ లైన్ అప్..! దేవర 2 కాన్సిల్..?
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లు కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా…
నాగ్ 100వ సినిమా డైరెక్టర్ ఫిక్స్..? ఎవరంటే..?
కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ఒరవడికి నాంది పలికాడు. ఇండస్ట్రీలో తాము చనిపోయేంతవరకు హీరోగానే చేయాలి అనుకునేవారు చాలామంది…
కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్కు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఫార్ములా ఇ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు…
నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రభాకర్ రావును విచారించనున్న సిట్..!
తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవాళ్లందరినీ.. వరుసపెట్టి విచారిస్తోంది.…
తల్లికి వందనం స్కీమ్ పై ట్రోల్స్..! వారికి మంత్రి లోకేష్ వార్నింగ్..
ఏపీలో తల్లికి వందనం పథకం అమలు రాజకీయ రచ్చలేపింది. ఇప్పటి వరకూ అసలా పథకం అమలు కాలేదని విమర్శించిన వైసీపీ నేతలు..…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీఎన్ఏ టెస్టులు చేశాకే మృతులను ప్రకటిస్తామన్న అమిత్ షా..
అహ్మదాబాద్లో గురువారం చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన…
విమాన ప్రమాదంలో 241 మంది మృతి.. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన..
గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్…
బ్యాంకులకు చేరిన ‘తల్లికి వందనం’ పథకం నిధులు..
ఏపీ సర్కార్ నిన్నటి నుంచి అమలు చేసిన ‘తల్లికి వందనం’ పథకం నిధులు బ్యాంకులకు చేరినట్లు అధికారులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి…
అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు ఇవేనా..?
ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెర పోయేలాంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ టూ లండన్ చేరాల్సిన డ్రీమ్ లైనర్.. కుప్పకూలడంతో.. ఒక్కసారిగా అలజడి. ఇటు…
విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్..! మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున..
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, కొందరు డాక్టర్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాద మృతుల కుటుంబాలకు…