ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 110 మంది భారతీయులు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన…
బనకచర్ల ఇష్యూపై కేసీఆర్ను ఉరితీయాలి..! సీఎం రేవంత్ సంచలన వాఖ్యలు..!
బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రావిటీ…
జగన్ కాన్వాయ్ ఢీకొని..! ఓ వ్యక్తి మృతి..!
గుంటూరు లాల్పురం హైవేపై రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు మృతి చెందాడు. రెంటపాళ్లకు వెళుతున్న మాజీ సీఎం జగన్ కాన్వాయ్లోని…
కర్నూల్ ఎయిర్ పోర్ట్ కు అభివృద్ధికి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఏదైనా విమానాశ్రయం అంటే రన్వే సురక్షితం కావాలి.. ట్రైనింగ్కు సౌకర్యం ఉండాలి.. అన్నీ ఒకే చోట ఉండాలి! కర్నూల్ విమానాశ్రయం ఇప్పటివరకు…
పూరి జగన్నాథ్ – విజయ్ సేతుపతి సినిమాలో హీరోయిన్ ఫిక్స్… ఎవరంటే..!
యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ‘పాప్కార్న్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కేరళ కుట్టి,…
అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నగరాలను ప్లాస్టిక్ రహితంగా…
టీపీసీసీ చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్…
జీహెచ్ఎంసీలో ఏసీబీ దాడులు..! ఏఈఈ స్వరూప లంచం తీసుకుంటుండగా అరెస్ట్..
హైదరాబాద్ నగరంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా, కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఒక…
తెలంగాణలో సమగ్ర గోసంరక్షణకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం..
రాష్ట్రంలో గోవులను సంరక్షించేందుకు సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందు కోసం ఇతర రాష్ట్రాల్లో…
కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరిన ఎమ్మెల్యే రాజాసింగ్..
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో వ్యక్తిగతంగా సమావేశమయ్యేందుకు అవకాశం కోరారు. కొన్ని సమస్యలను ఆయన…