తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ అవినీతి మాత్రం పోలేదు: అమిత్ షా..

“తెలంగాణలో బీఆర్ఎస్ పోయింది కానీ, అవినీతి మాత్రం పోలేదు. అధికారం మారింది, కానీ దోపిడీ తీరు మారలేదు!”.. ఇది నిజామాబాద్ సాక్షిగా…

కోల్ కతా లా స్టూడెంట్ పై అత్యాచార ఘటన… కీలకం కానున్న సీసీటీవీ ఫుటేజి..

కలకత్తాలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై…

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం..! లొంగిపోయిన పూర్ణచందర్… ..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్‌…

ఏపీ మెగా డీఎస్సీ… జులై 1, 2 తేదీల్లో పరీక్ష ..

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. జులై 1, 2 తేదీలలో పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఏపీ విద్యాశాఖ అధికారిక…

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం..! రైతుల జీవితాల్లో పెద్ద మార్పు..!

ఏళ్ల తరబడి కలగా మిగిలిన పసుపు బోర్డు ఎట్టకేలకు నిజమైంది. నిజామాబాద్‌లో అధికారికంగా పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభమైంది. దీనితో తెలంగాణ…

రాజధాని అమరావతి కోసం మరోసారి భూసేకరణ..! ఎంతంటే..?

ఏపీ రాజధాని అమరావతి మరోసారి ప్రణాళికలతో చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని మరో దశకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా…

కోల్‌కతా గ్యాంగ్‌ రేప్ లో ఓ సైకో..! ఏళ్లుగా అమ్మాయిలకు నరకం..!

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో…

నేడు టీడీపీ నేతలతో కీలక సమావేశం .. ఇంటింటి ప్రచారంపై దిశానిర్దేశం..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జులై 2 నుంచి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలుగుదేశం…

దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఓటింగ్..! ఎక్కడంటే..?

భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి బీహార్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే…

టీవీ చానెల్ ఆఫీస్‌‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!

వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహా టీవీ…