తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.49 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు డీజీపీ రవి…
Category: TELANGANA
కీలక నిర్ణయం.. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని నేత కార్మికుల కోసం త్వరలో కొత్తగా నేతన్న భరోసా పథకాన్ని…
ఫోన్ ట్యాపింగ్ కేసులో MLCకి నోటీసులు.?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ ఎమ్మెల్సీకి త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాప్ చేసే పరికరాలకు సదరు ఎమ్మెల్సీ నిధులు…
చేనేత కార్మికుల ధర్నాకు మా నాయకులు హాజరవుతారు: KCR.
కాంగ్రెస్ హయాంలో మళ్లీ చేనేతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ‘BRS హయాంలో బతుకమ్మ చీరలు, రంజాన్…
బీజేపీకి ఊహించని షాక్, కాంగ్రెస్లోకి శ్రీశైలం గౌడ్..
మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను…
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు…
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. ..
నిరుద్యోగులకు గుడ్న్యూస్. బిలాస్పూర్ డివిజన్లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో ఒప్పంద ప్రాతిపదికన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రీసెంట్గా భారీ ప్రకటన…
చంద్రబాబు దారిలో కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి..?
కేసీఆర్ అంటే ముందుగా ఫామ్హౌస్ గుర్తుకు వస్తుంది. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఎక్కువ సమయం ఫామ్హౌస్కే పరిమితమయ్యారు.…
వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన జనం..
అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40…
కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్..
కార్పొరేట్ విద్యాసంస్థలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ కాలేజ్లు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి…