300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ ఫేజ్-II, 5 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం రేవంత్..

త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైటెక్స్ లో హెల్త్‌…

11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్‌..!

తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ గురువారం వెలువడే ఛాన్స్ ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు…

జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ..

తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షకు తేదీ ఖరారైంది. జూన్ 9న ప్రిలిమినరీ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్…

ఎల్ఆర్ఎస్‌పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం ..

తెలంగాణలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) దరఖాస్తులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మంది గత మూడున్నరేళ్ల…

సెక్రటేరియట్ లోనే రెండు పథకాల ప్రారంభం.. చేవెళ్లలో సభ..

తెలంగాణలో నేడు మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌..…

తెలుగు రాష్ట్రాలకు అమృత్ భారత్ స్టేషన్లు..

పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో నూతన అమృత్ భారత్ రైల్వే…

రైతుబంధు, రైతు బీమా పేరుతో రూ.2 కోట్లు స్వాహా

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రైతుబంధు, రైతు బీమా పేరుతో డబ్బును కాజేసిన ఏఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు చనిపోయినట్లుగా…

రేషన్ కార్డుల ఈ-కేవైసీకి 29 వరకు లాస్ట్ ఛాన్స్..

తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువు ఈనెల 29తో ముగియనుంది. జనవరి 31నే ముగియాల్సి ఉండగా ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు.…

పేదలకు గుదిబండగా మారిన ఎల్ఆర్ఎస్..

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ ఛార్జీలు నగరంలోని పేదలకు గుదిబండగా మారాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 గజాల స్థలానికి…

ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణకు సీఎం ఆదేశం..

ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆదేశించారు. ధరణి పోర్టల్ ను ప్రైవేటు ఏజెన్సీలకు ఎందుకు…