సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి..

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌లో రియాక్టర్ పేలి…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్…

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. రోజుకో విషయం వెలుగులోకి రావడంతో విపక్ష బీఆర్ఎస్ నేతలు బెంబేలెత్తుతున్నారు. ఈ అంశంపై…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో బిసివై పార్టీ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ను గెలిపించాలి-అంబేద్కర్ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు..

    సికింద్రాబాద్, ఓయూ పీజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము…

ఈనెల 5న BJP రైతు సత్యాగ్రహ దీక్షలు..

తెలంగాణలో ఈనెల 5న బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో అన్ని…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కోర్టుకు వెళ్తానన్న కేటీఆర్..

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.…

MBNR ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా..

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఈసీ వాయిదా వేసింది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం,…

రూ.151 చెల్లిస్తే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు మీ ఇంటికే..

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)…

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు..

తెలంగాణలో మరో పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్ ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేస్తూ…

ఫోన్ ట్యాపింగ్ కేసు: రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలనాలు, ‘సుప్రీమో’ ఎవరు..?

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇటీవల టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ…