ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితాలదే జోరు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రజలను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఉచితాలపై దృష్టి సారించాయి. ఈ సందర్భంగా ప్రజా…

దిల్లీ మద్యం పాలసీలో రూ.2,026 కోట్ల కుంభకోణం.. కాగ్ సంచలన రిపోర్ట్ వెల్లడి..

దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన దిల్లీ మద్యం పాలసీపై కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ పాలసీ రూపకల్పన, అమలు ద్వారా ప్రభుత్వానికి…

విజయానికి ఆమడ దూరంలో ఇస్రో స్పేడెక్స్..

అంతరిక్షంలో శాటిలైట్ డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయోగించిన స్పేడెక్స్‌ ఉపగ్రహాలు ఇప్పుడు అత్యంత సమీపానికి చేరుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా…

రెండేళ్లలో అమృత్ భారత్ వెర్షన్ 2.0 రైళ్లు అందుబాటులోకి తెస్తాం..

రాబోయే రెండు సంవత్సరాల్లో 50 అమృత్ భారత్ రైళ్లను అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని…

నేనూ మనిషినే.. తప్పులు జరుగుతుంటాయి.. తొలిసారి ప్రధాని పాడ్ కాస్ట్..

ప్రధాని మోదీ(pm modi) నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూనే ఉంటారు. సోషల్ మీడియాను రాజకీయాల్లో మోదీ వాడినట్లుగా…

మహాకుంభ మేళాకు కౌంట్ డౌన్.. తరలి వస్తున్న తారా లోకం..

మహాకుంభ మేళా కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 13న ప్రారంభం కానున్న మహా కుంభ మేళా ఫిబ్రవరి 26…

ఆ మూడు గ్రామాల్లో వింత వ్యాధి వ్యాప్తి..? గ్రామస్తులందరికీ ఊడిపోతున్న జుట్టు..

ప్రస్తుతం హెఎం పివి (HMPV) వైరస్ చైనాలో ప్రబలంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కేసులు మన దేశంలో కూడా నమోదు అవుతున్నాయి.…

ఇస్రో కొత్త చైర్మెన్‌గా వి నారాయణన్ నియామకం..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇండియాన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండ్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (ఇస్రో) కొత్త చైర్మెన్…

ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార ఆరోపణ: సీఈసీ..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతోందనేది నిరాధార…

మోగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా..!

రాజధాని ప్రాంతమైన దిల్లీ అసెంబ్లీకి 2025 ఎలక్షన్ల షెడ్యూళ్ ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేజ్రివాల్ నేతృత్వంలోని అధికార…