కశ్మీర్‌లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం..!

జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తుతెలియని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం సంచలనంగా మారింది. తాజాగా మరో బాలుడు కూడా…

1న కేంద్ర బడ్జెట్..?

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి జరిగే అవకాశం ఉంది. సమావేశాల ప్రారంభం రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి…

కేంద్రం కొత్త రూల్.. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..

నిత్యం రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిలో లెక్కలేనంత మంది గాయపడడమో, చనిపోవడమో జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో కేంద్ర రోడ్డు,…

ఆయన వయసు 129… వందేళ్లుగా ప్రతి కుంభమేళాకు వస్తున్నాడు..!

ప్రయాగ్‌రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆరు కోట్ల మందికిపైగా హాజరై గంగ, యమున,…

ఉద్యోగులకు పీఆర్సీ – కేబినెట్ ఆమోదం..!

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్…

ఇస్రో మరో ఘనత.. స్పేస్ డాకింగ్ సక్సెస్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపిన ఉపగ్రహాలను డాకింగ్ (అనుసంధానం) చేసి ఆ ఘనత…

భారత అమ్ములపొదిలో 3 నౌకాస్త్రాలు..

స్వదేశీ టెక్నాలజీతో దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయాలనే లక్ష్యంలో కీలక ముందడుగు పడింది. బుధవారం ఒకే రోజు మూడు యుద్ధ…

జమ్ము కశ్మీర్ లో మిస్టరీ వ్యాధి…. 13కి పెరిగిన మరణాల సంఖ్య..

జమ్ము కశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో అంతుచిక్కని వ్యాధితో చిన్నారులు మృత్యువాత పడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో చిన్నారి కూడా…

కేజ్రీవాల్ షాక్.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి…

జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్.. త్వరలో సమన్లు..

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయనుంది. 2024…