పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత సైనికుల కదలికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని…
Category: NATIONAL
జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం: సీఎం చంద్రబాబు..
రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో…
3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్ డేంజర్ భయ్యా..
దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు…
సిలిండర్ ధరల తగ్గుముఖం.. నేటి నుంచి కొత్త ధర..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆయిల్ కంపెనీలు తీసుకున్న వల్ల సిలెండర్కు ఏకం రూ. 24 రూపాయలు తగ్గాయి.…
సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్ లు..
పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ తో గతంలో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం…
ఆపరేషన్ సిందూర్… మరో వీడియో విడుదల చేసిన భారత సైన్యం..
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను భారత…
హనీట్రాప్లో భారత ఇంజనీర్.. పాకిస్థాన్కు చేరిన యుద్ధనౌకల రహస్యాలు..!
దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్ను మహారాష్ట్ర…
ఐపీఎల్-2025 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ.!
ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. పూర్తి ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1 మ్యాచ్లో పంజాబ్…
దాడికి మేం సిద్ధమవుతుండగానే బ్రహ్మోస్ తో భారత్ విరుచుకుపడింది.. పాక్ ప్రధాని..
భారత్ తో సైనిక ఘర్షణకు సంబంధించి పాకిస్థాన్ ప్రధాని పలు కీలక విషయాలను వెల్లడించారు. తమ భూభాగంపై బ్రహ్మోస్ క్షిపణుల ప్రయోగం…
వరి మద్దతు ధర పెంచిన కేంద్రం..! ఎంతంటే..?
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఖరీఫ్ సీజన్ కు వరి కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర…