స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం మళ్లీ ఫెయిల్.. గాల్లోనే పేలిన భారీ రాకెట్..!

ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన…

దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..! ఎక్కడంటే..?

భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్…

కొవిడ్ కొత్త వేరీయంట్ల పై ICMR అధికారిక సూచన..

దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మాత్రం…

పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన..!

దాయాది దేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని…

కొత్త టోల్ పాలసీ తీసుకువస్తున్న కేంద్రం..

జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్‌లతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది.…

భారత్ లో రెండు కొత్త కరోనా వేరియంట్ల గుర్తింపు..

భారతదేశంలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కేరళ,…

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..!

దేశ జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడంతో భారత్.. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జపాన్‌ను అధిగమించి ముందుకు…

పహల్గామ్ దాడి వెనుక భారీ కుట్ర..! మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్ర ఉందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ప్రజల్లో…

“మైసూర్ పాక్” ఇక నుండీ “మైసూర్ శ్రీ”..

భారత్‌ – పాకిస్తాన్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు వెల్లివిరిసిన వేళ, దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని…

ట్రంప్ మధ్యవర్తిత్వం కట్టుకథే.. తేల్చిచెప్పిన జైశంకర్..

భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న వాదనలను భారత విదేశాంగ శాఖ…