హింసాత్మకంగా నేపాల్… ఇండియా-నేపాల్ బోర్డర్ లో హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం..!

పొరుగు దేశమైన నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. అవినీతికి వ్యతిరేకంగా యువత ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త నిరసనలతో నేపాల్…

భారత్‌లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్..! ధరలు, ఫీచర్లు ఇవే..!

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఎప్పటిలాగే అద్భుతమైన ఫీచర్లతో నాలుగు కొత్త…

పాత సరుకులపై కొత్త ఎమ్మార్పీ..! భారీగా తగ్గనున్న ధరలు..!

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు ఫలాలను సామాన్యులకు కచ్చితంగా చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే…

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలిపొందారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ విజయం…

ఎన్డీయే కూటమి ఎంపీలతో మోదీ సమావేశం..

ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను…

ప్రధాని మోదీకి దర్శకుడు నాగ్ అశ్విన్ విజ్ఞప్తి..

జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు. జీఎస్టీ సంస్కరణలు సరైన…

భారత్‌పై ట్రంప్ యూటర్న్..!

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని గంటల వ్యవధిలోనే మార్చుకున్నారు. ముందుగా భారత్‌ను అమెరికా కోల్పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు…

ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు..

ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బెదిరింపు.. మరోవైపు టారిఫ్‌ల మోత.. ఇలాంటి సమయంలో కూడా రష్యా చమురు దిగుమతులను…

వన్ నేషన్ – వన్ ట్యాక్స్ .. నిర్మల సీతారామన్..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీఎస్టీ వడ్డింపులు భారీగా పెంచిన ఎన్డీఏ ప్రభుత్వమే ఇప్పుడు ఆ వడ్డింపులను…

జీఎస్టీ ప్రయోజనం బదిలీ చేయాలని కేంద్రమంత్రి కీలక సూచన..

ప్రభుత్వం పలు వస్తువులపై ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ…