జీఎస్టీ తగ్గింపుపై కేంద్రం కీలక ఆదేశాలు..!

వినియోగదారులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 350కి పైగా వస్తువులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించినట్లు కేంద్ర…

అస్సాంలో మోదీ పర్యటన..! భారీ ప్రాజెక్టుల ప్రారంభం..!

అస్సాం రాష్ట్రంలో ప్రధానీ మోదీ తన పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం రూ.18,530 కోట్ల విలువైన ప్రాజెక్టులకు…

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా.. బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కీ..!

నేపాల్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సుశీల కర్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు చేపట్టిన…

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..! దేశవ్యాప్తంగా బాణసంచాపై నిషేధం..

బాణసంచా కాల్చడం వల్ల కలిగే వాయు కాలుష్యం.. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో.. బాణసంచా…

మణిపూర్ లో మోడీ పర్యటన..! రెండున్నరేళ్ల తర్వాత..

మోదీ చైనా వెళ్లారు, మోదీ జపాన్ వెళ్లారు, మోదీ మాల్దీవ్స్ కి వెళ్లారు, మోదీ యూకే వెళ్లారు.. ఇలా ఈ ఏడాదిలోనే…

గవర్నర్లకు గడువు.. కీలక తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు..!

రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు, అలాగే కేంద్రం పంపిన బిల్లులపై రాష్ట్రపతికి కాలపరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా…

ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్..! ప్రజలకు కీలక హెచ్చరిక..!

ఢిల్లీలో మరోసారి ఉగ్రవాదుల పన్నాగాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌లో.. ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరిపై…

దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే’ ఈసీ..!

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే–ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించిన ఎన్నికల సంఘం..…

ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ ఓట్ల చోరీ.. బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్..

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ ఓట్లను దొంగిలించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే…

భారత్ మొట్ట మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్..

భారతదేశంలో మొట్ట మొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ ముందంజలో ఉండనుంది. ఇది దేశ వైద్య పరిశోధన, ఆరోగ్య రంగంలో…