కొత్తగా మరో 4 వందే భారత్ రైళ్లు: దేశంలో 164కు చేరిన సర్వీసుల సంఖ్య!

  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వే మరో నాలుగు కొత్త వందే భారత్…

బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు: నిందితుడిని గుర్తించిన పోలీసులు!

ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్‌…

ముంబై హోస్టేజ్ సంక్షోభం: పిల్లలను బంధించడానికి కారణం.. కాల్పుల్లో నిందితుడి మృతి

ముంబైలోని పోవై ప్రాంతంలో 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 17 మంది పిల్లలను ఒక వ్యక్తి బంధించడం తీవ్ర…

వివాదంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్: ప్రియురాలి కాన్సర్ట్‌కు ప్రభుత్వ విమానంలో ప్రయాణంపై విమర్శలు

భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్ కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తన ప్రియురాలు అలెక్సిస్ విల్‌కిన్స్…

‘ముంబైతోనే ఉంటాడు’: కేకేఆర్‌కు రోహిత్ శర్మ వెళతాడనే వార్తలపై ఎంఐ క్లారిటీ

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అత‌డు ముంబై…

ముంబై కిడ్నాప్: 17 మంది పిల్లలు సహా 19 మందిని బందీ చేసిన ఉపాధ్యాయుడు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి

ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన భయానక ఘటనలో రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది పిల్లలతో సహా మొత్తం 19…

10 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకోండి, ఉద్యోగం ఇప్పిస్తా: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వివాదాస్పద ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ముస్లిం…

తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు: రఫేల్ ప్రయాణంతో శివాంగి సింగ్ పట్ల పాక్ ప్రచారానికి చెక్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుండి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక కొత్త చరిత్రను…

ఢిల్లీలో చరిత్రాత్మక ‘మేఘమథనం’: వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కృత్రిమ వర్షాల ప్రయత్నం

ఢిల్లీలో దీపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution) ఏర్పడిన నేపథ్యంలో, దాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం…

పరిపాలనలో ప్రజా భాగస్వామ్యం: ఉత్తరప్రదేశ్‌లో ‘సమర్థ్ యూపీ’ ప్రచారం విజయవంతం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ‘సమర్థ్ ఉత్తరప్రదేశ్-వికసిత్ ఉత్తరప్రదేశ్ @2047’ ప్రచారానికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్ర…