దేశవ్యాప్తంగా ఓటర్లకు ఈసీ కీలకమైన హెచ్చరిక..!

దేశవ్యాప్తంగా ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఒక వ్యక్తి పేరు మీద ఒకటి…

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 6న నగరానికి…

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! వాటిపై భారీగా తగ్గనున్న జీఎస్టీ..!

దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ…

50 కోట్ల యూజర్ల మార్కు దాటిన జియో.. బంపర్ ఆఫర్లు ప్రకటన..!

దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన తొమ్మిదవ వార్షికోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకొని వినియోగదారులకు అనేక బంపర్ ఆఫర్లు…

ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపం… 1,411కు పెరిగిన మృతుల సంఖ్య..

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి సృష్టించిన ప్రళయానికి భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సెప్టెంబర్ 1న సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఇప్పటివరకు…

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్..! భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్..!

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా…

అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ..

అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి గడువులకు కట్టుబడి ఉండబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.…

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..! నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో…

రోడ్డెక్కని వాహనాలకు పన్ను కట్టక్కర్లేదు: సుప్రీం కోర్టు..

దేశవ్యాప్తంగా వాహన యజమానులకు అత్యంత ఊరటనిచ్చే తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగని లేదా ఏమాత్రం వినియోగంలో లేని…

కోర్టు తీర్పు తర్వాత ట్రంప్ పోస్ట్.. టారిఫ్‌లతో ట్రిలియన్ల డాలర్లు వస్తున్నాయన్న అధ్యక్షుడు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ అప్పీల్స్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన ఏకపక్షంగా విధించిన…