మద్యం మత్తులో బీజేపీ నేత బీభత్సం: చలిమంట కాచుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో అధికార పార్టీ నేత మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పోర్సా ప్రాంతంలో…

మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజా: సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆకాశంలో గాలిపటాల సందడి మొదలైంది. అయితే, పతంగుల పోటీలో గెలవాలనే పట్టుదలతో కొందరు ఉపయోగిస్తున్న ‘చైనా…

మత సామరస్యానికి మకుటం: మసీదు కోసం భూమిని దానం చేసిన సిక్కు మహిళ!

పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా జాఖ్వాలి గ్రామంలో భారతీయుల ఐక్యత చాటిచెప్పే అరుదైన దృశ్యం కనిపించింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ముస్లిం…

దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా బినూ రికార్డు!

కేరళలోని కొట్టాయం జిల్లా పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత స్థానిక…

16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్? ఆస్ట్రేలియా తరహా చట్టంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సిఫార్సు!

చిన్నారులు ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌కు బానిసలవుతున్నారనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక విచారణ…

ఉన్నావో బాధితురాలి తల్లిపై సీఆర్పీఎఫ్ అమానుషం: బస్సులోంచి తోసేసిన జవాన్లు!

ఉన్నావో అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు…

 ప్రియాంకా గాంధీ కాబోయే ప్రధాని: రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు!

దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రియాంకా గాంధీ కచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి అవుతారని ఆమె భర్త…

వైద్యుడే దేవుడంటే ఇదే: ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణం పోతుందని రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు!

వైద్య వృత్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుత సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న…

వాహనదారులకు భారీ ఊరట: ఢిల్లీలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా రద్దు?

ఢిల్లీలోని లక్షలాది మంది వాహనదారులకు ఆర్థిక ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.…

బీహార్ అభివృద్ధిపై శశిథరూర్ ప్రశంసలు: నితీష్ సర్కార్ పాలనలో మార్పు కనిపిస్తోందని వ్యాఖ్య

కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. బీహార్ పర్యటనలో ఉన్న…