శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో…

సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల…

సరిహద్దుల్లో పటిష్ట భద్రత: అమిత్‌ షా..

భారత్‌-పాకిస్తాన్, భారత్‌-బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం…

ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ప్రజలకు పార్టీపై…

భారత నౌకాదళంలోకి అత్యాధునిక యుద్ధ నౌకలు..

భారత నౌకాదళంలోకి యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలను చేర్చుకుంది. ఈ మేరకు కొచ్చి షిప్‌యార్డ్‌లో తయారయ్యే 8…

ఉచిత బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉచిత రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల…

ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్యలు..

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి…

26/11 ముంబై దాడులు జరిగి నేటితో 15 ఏళ్లు..

మహారాష్ట్రలోని ముంబైలో 26/11 ఉగ్రదాడి జరిగి ఆదివారంతో 15 ఏళ్లు అయ్యాయి. 2008 నవంబర్ 11న ఉగ్రవాదులు ముంబైలో వరుసదాడులకు పాల్పడ్డారు.…

ఇండియాకు రానున్న ఎలాన్ మస్క్..

వరల్డ్ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా కార్లు భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్లా, భారత ప్రభుత్వం మధ్య…

సూర్యుడికి మరింత చేరువగా ‘ఆదిత్య ఎల్-1’..

సూర్యుడిపై అధ్యయనం జరిపేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. త్వరలోనే ఆదిత్య ఎల్-1 తన…