రెండవ స్థానం దక్కించుకున్న ఫిల్టర్ కాఫీ..

కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే. మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్‌…

విశాఖకు మరో వందేభారత్..

విశాఖ వాసులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోని భువనేశ్వర్ లేదా ఖుర్దా రోడ్…

ఎస్బీఐ పిటిషన్ పై ఈ నెల 11న విచారణ..

ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం కావాలన్న ఎస్బీఐ అభ్యర్థనపై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వీటికి సంబంధించిన…

ప్రధాని మోదీ మహిళా దినోత్సవ కానుక – గ్యాస్ ధర తగ్గింపు..!!

మహిళా దినోత్సవం నాడు ప్రధాని మోదీ కానుక ప్రకటించారు. దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పారు.…

రామేశ్వరం కేఫ్‌ నిందితుడి ఆచూకీ కోసం ఎన్‌ఐఏ భారీ నజరానా

భారత్‌లో ఐటీ కారిడార్‌ని కలిగిన నగరం బెంగళూరు. ఈ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం రామేశ్వరం కేఫ్‌. ఈ కేఫ్‌కి…

భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

దేశంలో తొలిసారి 1984లో మెట్రో రైలు సేవలు కోల్‌కతాలోనే మొదలయ్యాయి. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ నగరం మరో…

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత…

నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తుల లెక్కలు తేలుతాయా..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పొత్తుల…

అప్రమత్తమైన ఎన్ఐఏ.. 17 చోట్ల సోదాలు..

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. 2013లో బెంగళూరు జైలు నుంచి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్…

దేశంలో ఎన్నికల నగారా ఇప్పుడే..? అందుకే మోడీ టూర్లు..

ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు.…