గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలపై సీఎం సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం…

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పని చేయట్లేదు..?

భార‌త్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీడ్ లోడ్…

లంచగొండి ఎమ్మెల్యేలు, ఎంపీలకు రక్షణల్లేవ్ ! సుప్రీం సంచలన తీర్పు..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఓటుకు నోటు తీసుకుంటున్న ప్రజాప్రతినిధుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీంకోర్టు ఇవాళ సంచలన…

సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ విజ్ఞప్తి:..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. గతంలో ఇచ్చిన గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు…

ఏడు రాష్ట్రాల్లో NIA సోదాలు..

బెంగళూరు జైలులో రాడికలైజేషన్ కేసులో NIA ఏడు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏడు రాష్ట్రాల్లోని మొత్తం 17 చోట్ల ఏక కాలంలో…

బెంగళూరు పేలుడు కేసు దర్యాప్తు NIAకు బదిలీ..

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌‌లో మార్చి 1న పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక…

అలీ పోటీ చేయబోయేది అక్కడి నుంచే..!.

కమెడియన్ అలీకి సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అలీ పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో అలీ…

ఈవీఎంలలో మార్పులు చేయడం సాధ్యం కాదు: CEC.

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఎలాంటి మార్పులు చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం…

సూర్యోదయ యోజన ద్వారా రూ. 15,000 సంపాదించండి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో సూర్యోదయ యోజన ఒకటి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా మనమే విద్యుత్తును ఉత్పత్తి…

ఈ 3నెలల్లో భారీ ఎండలు: IMD హెచ్చరిక..

దేశంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతాయని, ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.…