కేంద్రం కీలక నిర్ణయం ..! రైతులు, కార్మికులకు నెలకు రూ.3 వేల పెన్షన్..!

రైతులు, అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఇదే ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన. ఈ పథకానికి…

బీహార్‌లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది భక్తులు మృతి..

ఆధ్యాత్మిక చింతనతో వెళ్లిన ఆ భక్తుల ఇళ్లలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. బీహార్‌లోని నలంద జిల్లా మఘ్రా షరీఫ్ ప్రాంతంలో ఉన్న…

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్..!

రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక. రేషన్ కార్డులో అనర్హుల ఏరివేత కార్యక్రమం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త…

అమిత్ షా ప్రసంగం అద్భుతం.. నక్సలిజం నిర్మూలనలో మా విజయం ఇది: ప్రధాని మోదీ..

భారతదేశం నుండి వామపక్ష అతివాదాన్ని సమూలంగా తుడిచిపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక విజయాన్ని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు.…

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..! ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!

కేంద్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీరం ఏపీలోని పలనాడు జిల్లా విజయపురి సౌత్ (నల్గొండ జిల్లా సరిహద్దు)లో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్…

భారీ డీల్‌తో భారత్ రక్షణ రంగం అప్‌గ్రేడ్..!

భారత రక్షణ రంగం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ ముందడుగు వేసింది. దేశ రక్షణను పటిష్టం చేయడమే లక్ష్యంగా…

వార్ ఎఫెక్ట్ భారత్ పై పడనీయం: మోదీ..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనేక దేశాల్లో…

పశ్చిమ ఆసియా యుద్ధంపై కేంద్రం అలర్ట్.. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటు..

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్న తరుణంలో, భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ పరిస్థితులను…

గ్యాస్ వినియోగదారులకు షాక్.. వారికి ఎల్‌పీజీ కట్..!

భారతదేశ ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం…

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. దేశ భద్రత,…