రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడులు : 10 శాతం వాటా కొనుగోలు

ముంబై : ఇండియా ధనిక దిగ్గజం ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో బుధవారం…

వాట్సాప్ యూజర్లకు శుభవార్త…గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

కరోనా   కష్టకాలంలో  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్…

చరిత్రలో తొలిసారి మైనస్‌లోకి జారిపోయిన క్రూడ్‌ ధర

అంతర్జాతీయం :  ప్రపంచంలో ఏ వస్తువు ధరైనా గిరాకీ–సరఫరా(డిమాండ్‌–సప్లయ్‌) ఆధారంగానే నిర్దేశితమవుతుంది. ఒక్కసారిగా డిమాండ్‌ ఆవిరై.. సరఫరా అదే స్థాయిలో కొనసాగితే…

ప్రభుత్వం సహాయక ప్యాకేజీ ఇవ్వాలి

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకి వ్యాపారాలపై కార్పొరేట్ల ధీమా సన్నగిల్లింది. 2008–09 నాటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్య స్థాయికి పడిపోయింది. పరిశ్రమల…

గణనీయంగా తగ్గిన వడ్డీ రేట్లు : కోట్లల్లో నష్టాలు ఎదుర్కోనున్న ప్రజలు

ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌) వడ్డీ రేట్లు గణనీయంగా…

ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్‌ కేసుల్లేని గ్రీన్‌ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్‌…

మరో 3 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కీట్లు

 కోవిడ్‌–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి…

ఆర్థిక రంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్న ఆర్‌బీఐ గవర్నర్

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ )…

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త : ఏటీఎం వాడకపు సర్వీస్ ఛార్జీలు రద్దు

న్యూ ఢిల్లీ :  దేశీయ అతిపెద్ద  ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన కస్టమర్లకు  శుభవార్త చెప్పింది.  ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను…

పాతాళానికి భారత ఆర్థిక వృద్ధి రేటు: ఐఎంఎఫ్‌

 కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్‌ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో…