శ్రీవారి లడ్డూ కల్తీ అపచారంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ, అసలు కల్తీ జరగలేదని వాదించడం అత్యంత శోచనీయమని రిటైర్డ్ ఐఏఎస్…

చిన్నారుల విన్నపానికి పవన్ కళ్యాణ్ వేగవంతమైన స్పందన: నెల్లూరులో కొత్త రోడ్డు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన పాలనా దక్షతను, మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని గజ్జలవారిపల్లి…

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు: ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన పరీక్షల…

లడ్డూ ప్రసాదంలో బాత్‌రూమ్ క్లీనింగ్ కెమికల్స్ – ఎన్డీడీబీ రిపోర్టుతో చంద్రబాబు సంచలనం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి అత్యంత నాసిరకమైనదని, అందులో బాత్‌రూమ్ క్లీన్…

ఆపరేషన్ జాక్ సక్సెస్: బోనులో చిక్కిన తూర్పుగోదావరి పెద్దపులి!

గత ఆరు రోజులుగా రాజానగరం, కూర్మాపురం పరిసర ప్రాంతాల్లో పశువులపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి కథ సుఖాంతమైంది. అటవీ…

జగన్ పర్యటనలో విషాదం – వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై జరిగిన దాడిని ఖండించేందుకు జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్న క్రమంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఒక…

రాజమండ్రిలో పులి వేట: జీడితోటలో సేదతీరుతున్న వన్యప్రాణి.. బంధించేందుకు 12 బృందాలు సిద్ధం!

రాజమండ్రి రూరల్ మరియు రాజానగరం నియోజకవర్గాల్లో గత ఐదు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. రోజుకో గ్రామానికి మకాం మార్చుతూ అటవీ…

విశాఖలో ఏసీబీ గర్జన: రిటైర్డ్ ఎస్ఈ శ్రీనివాసరావు నివాసంలో సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు?

విశాఖపట్నంలో ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) శ్రీనివాసరావు నివాసంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు…

వైసీపీ ‘చలో పోతిరెడ్డిపాడు’: రాయలసీమ ప్రాజెక్టులపై పోరు.. చంద్రబాబుపై సజ్జల, పెద్దిరెడ్డి ధ్వజం!

రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం కర్నూలు జిల్లాలో ‘చలో…

సాగునీటి సంఘాలకు భరోసా: పాత బకాయిలు మేమే చెల్లిస్తాం – సీఎం చంద్రబాబు

అమరావతిలోని రాయపూడి పెరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ‘నీరు-ప్రగతి’ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వినియోగదారుల సంఘాలకు (WUAs)…