ఏపీఎస్పీలో పదోన్నతుల సందడి: 300 మందికి ఏఆర్ఎస్ఐలుగా ప్రమోషన్.. లోకేశ్ హామీ నెరవేరింది!

గతంలో పలు సాంకేతిక కారణాలు మరియు ఎన్నికల కోడ్ వంటి అంశాల వల్ల ఏపీఎస్పీ విభాగంలో పదోన్నతులు నిలిచిపోయాయి. గత ఐదేళ్లుగా…

తిరుపతిలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వల కలకలం: అనుమతి లేని గోడౌన్‌లో 832 సిలిండర్లు సీజ్!

అధికారులు సీజ్ చేసిన వాటిలో 592 వాణిజ్య (Commercial) సిలిండర్లు, 230 గృహ అవసరాలకు (Domestic) వాడే సిలిండర్లు ఉన్నాయి. ‘శ్రీ…

గిరిజన గడ్డపై జనసేన 13వ ఆవిర్భావ వేడుకలు: అడవి బిడ్డల సమస్యలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ శనివారం ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ…

పన్ను ఎగవేతలపై ‘ఏఐ’ నిఘా: లబ్ధిదారులందరికీ ‘సంక్షేమ లేఖ’ అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రాష్ట్రంలో పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో…

కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక నిర్ణయాలు: రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా రైతులకు శుభవార్త…

దేశంలోనే తొలి అటానమస్ షిప్ యార్డ్: జువ్వలదిన్నెలో శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రక్షణ మరియు పారిశ్రామిక రంగాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద దేశంలోనే…

గూగుల్ ఏఐ హబ్‌పై తిరుపతి ఎంపీ పిల్: ఏపీ అభివృద్ధిపై జగన్ పగకు ఇది నిదర్శనమన్న నారా లోకేష్

విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ‘ఏఐ హబ్’ (AI Hub) కోసం జరిగిన భూ కేటాయింపులపై వైసీపీ ఎంపీ…

ఏపీ ప్రజలకు ఉగాది కానుక: 2.5 లక్షల మందికి సామూహిక గృహ ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ సందర్భంగా అదిరిపోయే తీపి కబురు అందించారు. సొంత ఇంటి…

అలిపిరి వద్ద నోట్ల కట్టల కలకలం: సంచిలో ₹65 లక్షల నగదు స్వాధీనం.. పోలీసుల విచారణ

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల వాహనాలను అలిపిరి చెక్ పోస్టు వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మంగళవారం క్షుణ్ణంగా తనిఖీ…

ఏపీ రైతులకు ఉగాది కానుక: మార్చి 13న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది పండుగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను…