విశాఖపట్నం నగరం మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. నగర ప్రజల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ ‘ఇనార్బిట్ మాల్’…
Category: AP NEWS
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్.. అసెంబ్లీ సీట్లు పెంపు,..!
ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు తీపి కబురు చెప్పేసింది కేంద్రం. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు…
దాచేపల్లిలో గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూలో సామాన్యుడి పాట్లు..
పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలో గత కొద్ది రోజులుగా వంట గ్యాస్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఉదయం సూర్యోదయం కాకముందే సిలిండర్ల…
రోజా చేసిన విమర్శలకు ఎమ్మెల్యే మురళి అత్యంత ఘాటు సమాధానం..!
ఇటీవల మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలకు ఎమ్మెల్యే మురళి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే…
రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన.. ఏపీకి ‘మిట్టల్ స్టీల్’ ప్లాంట్..!
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) వార్షిక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని రాష్ట్ర…
తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.…
జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశాడు: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ సంచలన నోటరీ!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై వారి…
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. ఏపీలో రూ. 62 కోట్ల పంట నష్టంపై సమీక్ష!
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం గ్లోబల్ సప్లయ్ చైన్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ముఖ్యమంత్రి…
పండుగ పూట గాడిదలు కాస్తున్నారా?: చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి రోజా నిప్పులు!
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ…
కోర్టుకెక్కిన వైఎస్ కుటుంబ వివాదం..! అసలు ఏం జరిగిందంటే..?
వైఎస్ కుటుంబంలో ఆస్తుల పంపిణీకి సంబంధించిన వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వేదికగా సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా తన కుమారుడు వైఎస్…