చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ..

రొమ్ము క్యాన్సర్‌ పరిశోధనలో హైదరాబాద్‌లోని CCMBకీలక పురోగతి సాధించింది. సరికొత్త విధానాన్ని ఆవిష్కరించింది. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే నిర్దిష్ట…

విద్యకు 10 నుంచి 12 శాతం నిధులిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..

ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయ, లైబ్రేరియన్స్ కు నియామకపత్రాలును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ…

రెండు బిల్లులకు ఆమోదం.. అసెంబ్లీ వాయిదా

తెలంగాణ శాసనసభను రేపటికి వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదికలను ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం…

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న BRS నేతలు..

తెలంగాణలో వలసల పర్వం కొనసాగుతున్నాయి. తాజాగా, ఇవాళ పలువురు BRS నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్…

సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్ ఇంట విషాదం..

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్ ఇంట విషాదం నెలకొంది. సెంథిల్ భార్య‌, యోగా టీచర్‌ రూహి మ‌ర‌ణించారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో…

’ఊరి పేరు భైరవకోన‘ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ’ఆహా‘!..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన…

అమరావతిపై జగన్ యూటర్న్ .. అంతుపట్టని రాజధాని వైఖరి..

మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్దిని వైసీపీ అటకెక్కించిందన్న విమర్శలున్నాయి. పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది అంటూ తెగ హడావుడి చేసినా.. నాలుగేళ్ల…

వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?

వైనాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోలుకోలేని షాక్ తగలనుందా? గత రెండు ఎన్నికల్లో అండగా ఉంటూ వచ్చిన బిగ్‌షాట్…

మరో కుట్రకు వైసీపీ తెర: సీపీఐ రామకృష్ణా..

ఏపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణా మండిపడ్డారు. రాజధాని అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్…

కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడుతున్నట్లు…