ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల..

విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

విశాఖలో దారుణం.. టీడీపీకి ఓటేశారని విచక్షణారహితంగా దాడి..

ఎన్నికల ముగిసి 72 గంటలు గడిచినా ఏపీలో దాడులు మాత్రం ఆగడం లేదు. పల్నాడు, తాడిపత్రి ఘటనలు మరవకముందే విశాఖపట్నంలో దారుణం…

ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్..

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి…

ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేఖ..!

ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. ప్రియమైన ఏపీ ప్రజలకు నమస్కారం. ఈ…

నేను ‘గే’ అయ్యుంటే బయటకు చెప్పడానికి సిగ్గుపడేవాడిని కాదు: సింగర్ సుచిత్ర మాజీ భర్త..

లేసా లేసా అనే సినిమాతో ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ సుచిత్ర (Singer Suchitra) ఆ తర్వాత మన్మధన్, జేజే,…

‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’ నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది. మే 20న…

సీఏఏ అమలు వేగవంతం.. 14 మందికి తొలిసారి భారత పౌరసత్వం

సీఏఏ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల సమయంలో…

భారత్ లో పీవోకే భాగమే..దానిని మేం చేజిక్కించుకుంటాం: అమిత్ షా..

భారత్ లో పీవోకే భాగమే అని, మేం దానిని చేజిక్కించుకుంటామని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని సేరంపోరే…

జూన్ – సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురుస్తాయి : వాతావరణ శాఖ..

భారత వాతావరణ శాఖ తాజాగా చల్లని వార్త చెప్పింది. మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని…

దేశంలో కమల వికాసం ఖాయం.. ఏపీలో అధికారం ఆ పార్టీదే..!

దేశంలో కమల వికాసం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో బీజేపీకి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం…